కర్నూలు జిల్లా లో యాదవుల చరిత్ర
చరిత్రకారుల వాదన ప్రకారం 11వ శతాబ్దంలో పశ్చిమచాళిక్యుల పాలన కాలంలో తుంగభద్ర నది ఒడ్డునఅలంపురం దేవాలయాన్ని నిర్మించారు. ఆలయనిర్మాణానికి కావాల్సిన రాళ్లను కర్నూలు సమీపంలోనిజగన్నాథగట్టు నుంచి బండ్ల మీద తీసుకొని వెళ్లేవారు.అలంపూర్ చేరాలంటే కర్నూలు మీదుగా తుంగభద్ర నదిదాటి వెళ్లాల్సి వచ్చేది. నదిలో బండ్లు సులబంగావెళ్లాలంటే కందెన బాగా పట్టించాలి. నది ఒడ్డున బండ్లుఆపి, కందెన పట్టించే ప్రాంతం కాబట్టి కందెనవోలుగా, ఆపైకర్నూలుగా పేరు వచ్చిందంటారు. ఇందుకు సాక్ష్యంగాకర్నూలులోని తుంగభద్ర నదికి సమీపంలో బండిమెట్టపేరుతో ఒక వీధి ఉంది. కర్నూలులో జరిగే సంతలోకందెన చౌకగా లభించడంతో రైతులు విరివిగా ఇక్కడనుంచి కొని వెళ్లేవారట. కందెన దొరికే ప్రాంతం కాబట్టికందెనవోలుగా.. ఆపై కర్నూలుగా మారిఉండవచ్చనికొందరి వాదన.
నందులు.. మౌర్యులు
జిల్లాను క్రీ.పూ.నందులు పరిపాలించినట్లు సాక్షాధారాలులభిస్తున్నాయి. శ్రీచౌడేశ్వరి పురాణంలో నందన చక్రవర్తిఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు వివరించారు. నందవరం,నంద్యాల, మహానంది, నందికొట్కూరు వంటి పేర్లనుపరిశీలిస్తే ఈ అంశం దృవపడుతుంది. క్రీ.పూ.323లోచంద్రగుప్తమౌర్యుడు నందులను ఓడించాడు.నందులపాలన అంతమైన తరువాతచంద్రగుప్తమౌర్యుడు అతని కుమారుడు బిందుసారుడుకూడా పరిపాలించారని చెబుతారు. అశోకుడు కర్నూలుజిల్లాలో పర్యటించినట్లు పత్తికొండ రాజులమందగిరిలోలభించిన శాసనం వల్ల తెలియవచ్చింది. ఆయనపాలనలో ఈ ప్రాంతాన్ని ఆర్యపుత్ర ప్రాంతంగాపిలిచేవారు. సువర్ణగిరిని రాజధానిగా చేసి, తనవారసుడిని నియమించారు. ఆ సువర్ణగిరియే నేటిపత్తికొండలోని జొన్నగిరిఅని చరిత్రకారులుచెబుతున్నారు.
జిల్లాను క్రీ.పూ.నందులు పరిపాలించినట్లు సాక్షాధారాలులభిస్తున్నాయి. శ్రీచౌడేశ్వరి పురాణంలో నందన చక్రవర్తిఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు వివరించారు. నందవరం,నంద్యాల, మహానంది, నందికొట్కూరు వంటి పేర్లనుపరిశీలిస్తే ఈ అంశం దృవపడుతుంది. క్రీ.పూ.323లోచంద్రగుప్తమౌర్యుడు నందులను ఓడించాడు.నందులపాలన అంతమైన తరువాతచంద్రగుప్తమౌర్యుడు అతని కుమారుడు బిందుసారుడుకూడా పరిపాలించారని చెబుతారు. అశోకుడు కర్నూలుజిల్లాలో పర్యటించినట్లు పత్తికొండ రాజులమందగిరిలోలభించిన శాసనం వల్ల తెలియవచ్చింది. ఆయనపాలనలో ఈ ప్రాంతాన్ని ఆర్యపుత్ర ప్రాంతంగాపిలిచేవారు. సువర్ణగిరిని రాజధానిగా చేసి, తనవారసుడిని నియమించారు. ఆ సువర్ణగిరియే నేటిపత్తికొండలోని జొన్నగిరిఅని చరిత్రకారులుచెబుతున్నారు.
విజయనగర రాజులు
హరిహరరాయుల కాలంలో ఆదోని, అహోబిలం నుంచిశ్రీశైలం వరకు విజయనగరం రాజ్యం విస్తరించింది.శ్రీకృష్ణదేవరాయుల పరిపాలన వివరాలను తెలిపేశాసనాలు జిల్లా అంతటా దొరికాయి. ఆళియరామరాజుకు కర్నూలు కోటను పాలిస్తున్న వెంకటాద్రిసహాయం చేసాడని చరిత్ర పేర్కొంటోంది. అతనిదాయాదులు తిమ్మరాజు, అవుకుకు, కొండరామరాజుఆదోనికి తొలిశపాటి రెడ్డి ఆలూరుకు బేదాగళుబేతంచెర్లకు పాలకులుగా ఉండేవారు. 17వ శతాబ్దిమధ్యకాలంలో విజయనగర రాజుల పాలన అంతమైంది.ఈ సమయంలో వెలుగోడు, నంద్యాల, అవుకు గని వంటిప్రాంతాలను పెద్దరాయుడు, ఆరవీడు వంశస్థుడైన గనితిమ్మప్ప వంటి వారు పాలకులయ్యారు.
హరిహరరాయుల కాలంలో ఆదోని, అహోబిలం నుంచిశ్రీశైలం వరకు విజయనగరం రాజ్యం విస్తరించింది.శ్రీకృష్ణదేవరాయుల పరిపాలన వివరాలను తెలిపేశాసనాలు జిల్లా అంతటా దొరికాయి. ఆళియరామరాజుకు కర్నూలు కోటను పాలిస్తున్న వెంకటాద్రిసహాయం చేసాడని చరిత్ర పేర్కొంటోంది. అతనిదాయాదులు తిమ్మరాజు, అవుకుకు, కొండరామరాజుఆదోనికి తొలిశపాటి రెడ్డి ఆలూరుకు బేదాగళుబేతంచెర్లకు పాలకులుగా ఉండేవారు. 17వ శతాబ్దిమధ్యకాలంలో విజయనగర రాజుల పాలన అంతమైంది.ఈ సమయంలో వెలుగోడు, నంద్యాల, అవుకు గని వంటిప్రాంతాలను పెద్దరాయుడు, ఆరవీడు వంశస్థుడైన గనితిమ్మప్ప వంటి వారు పాలకులయ్యారు.
యాదవులు
దేవగిరి నుంచి వచ్చిన యాదవులు జిల్లాలోని పశ్చిమ భూభాగాన్ని స్వాధీనంలోనికి తెచ్చుకున్నారు. ఆదోని, పర్లవంటి గ్రామాల్లో వీరి శాసనాలు కనిపిస్తాయి.
దేవగిరి నుంచి వచ్చిన యాదవులు జిల్లాలోని పశ్చిమ భూభాగాన్ని స్వాధీనంలోనికి తెచ్చుకున్నారు. ఆదోని, పర్లవంటి గ్రామాల్లో వీరి శాసనాలు కనిపిస్తాయి.
కాకతీయులు
యాదవుల పాలన కాలంలో తూర్పు భాగాన్ని కాకతీయ గణపతి దేవుడు, రుద్రమాంబ, ప్రతాపరుద్రుడు 1323 వరకు ఈ ప్రాంతాన్ని పాలించారు. కాకతీయ సామ్రాజ్య పతనాంతరం కొంతకాలం మహమ్మద్బీన్తుగ్లక్ పాలనలో ఉంది.
No comments: